ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉరవకొండలో వైసీపీ నేతల దౌర్జన్యం

ABN, First Publish Date - 2022-08-17T23:31:29+05:30

ఉరవకొండలో వైసీపీ నేతల దౌర్జన్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని ఉరవకొండలో వైసీపీ నేతల దౌర్జన్యానికి పాల్పడ్డారు. విద్యుత్ శాఖ ఏఈపై నెరిమెట్ల వైసీపీ సర్పంచ్ యోగేంద్రరెడ్డి దాడి చేశాడు. ఏఈ గురుమూర్తిని సర్పంచ్ యోగేంద్రరెడ్డి కాలుతో తన్నినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ప్రాణ భయంతో విద్యుత్ శాఖ ఏఈ సచివాలయంలో తలదాచుకున్నట్లు వాపోతున్నాడు. విద్యుత్ బకాయిలు చెల్లించని వారి ఇంటికి కనెక్షన్లు తొలగిస్తుండగా సర్పంచ్ యోగేందర్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. తమ వారి ఇళ్లకు సర్వీస్ తొలగిస్తే అంతు చూస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసుల సహాయంతో ఏఈ గురుమూర్తి బయటకు వచ్చారు. 

Updated Date - 2022-08-17T23:31:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising