ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానసిక రోగిపై ముగ్గురు వ్యక్తుల అత్యాచారం

ABN, First Publish Date - 2022-07-02T20:30:50+05:30

మానసిక రోగిపై ముగ్గురు వ్యక్తుల అత్యాచారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: జిల్లాలోని పాతగాజువాక  బజాజ్ షోరూం మేడపై దారుణ ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ళ యువతి మానసిక రోగిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లి పోల రమణమ్మ ఇచ్చిన  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలను కే.జి.హెచ్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ మలేశ్వరావు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు జరుపుతున్నారు. 

Updated Date - 2022-07-02T20:30:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising