ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోల్డ్ రాబరీ కేసులో వీడిన మిస్టరీ

ABN, First Publish Date - 2022-07-05T00:56:36+05:30

గోల్డ్ రాబరీ కేసులో వీడిన మిస్టరీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: గోల్డ్ రాబరీ కేసులో మిస్టరీ వీడింది. విశాఖ శ్రీకన్య థియేటర్ రోడ్డులో జూన్ 30న చోరీ దుండగులు చోరీకి పాల్పడ్డారు. గోల్డ్ లోన్ కంపెనీ యజమాని రెడ్డిరాజు నాయుడు దగ్గర సినీ ఫక్కీలో రూ.16 లక్షలు దోపిడీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతూ.... అప్పటి నుంచి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా నిందితుల్లో సూత్రధారి భీశెట్టి ప్రసాద్ సహా మరో ముగ్గురు నిందితలను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.11.80 లక్షలు, కారు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-07-05T00:56:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising