ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిందితుల్లో వాలంటీర్లు, వైసీపీ నేతలే వున్నారు: అనిత

ABN, First Publish Date - 2022-10-06T23:51:51+05:30

నిందితుల్లో వాలంటీర్లు, వైసీపీ నేతలే వున్నారు: అనిత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మహిళా కమిషన్‌ను రాజకీయ ప్రయోజనాలు, విమర్శల కోసం చైర్‌పర్సన్ వాడుకుంటున్నారని టీడీపీ నేత  వంగలపూడి అనిత  అన్నారు. మహిళలను వేధించేవారిపై పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. వాలంటీర్, ప్రజాప్రతినిధి అయినా శిక్షించాల్సిందేనని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపుగా 40 వరకు అఘాయిత్యాలు జరిగాయన్నారు. నిందితుల్లో వాలంటీర్లు, వైసీపీ నేతలు ఉన్నారని ఆమె ఆరోపించింది. 

Updated Date - 2022-10-06T23:51:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising