రోడ్డుపైకి వెళ్లాలంటే భయపడుతోన్న భక్తులు... వాహనదారులు
ABN, First Publish Date - 2022-06-27T00:17:13+05:30
రోడ్డుపైకి వెళ్లాలంటే భయపడుతోన్న భక్తులు... వాహనదారులు
తిరుమల: ఘాట్రోడ్డులో ఏనుగుల గుంపు సంచారిస్తున్నట్లు గుర్తించారు. అటవీప్రాంతం నుంచి ఒక్కసారిగా రోడ్డుపైకి ఏనుగులు వచ్చాయి. దాంతో ఒకవైపు భక్తులు, మరోవైపు వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు వాపోతున్నారు. రోడ్డుపైకి వెళ్లాలంటేనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Updated Date - 2022-06-27T00:17:13+05:30 IST