ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయుల దాడి

ABN, First Publish Date - 2022-05-25T01:22:05+05:30

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయుల దాడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీసత్యసాయి: జిల్లాలోని చిలమత్తూరు మండలం కొడికొండలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ (TDP) కార్యకర్తలపై కొడవళ్లతో వైసీపీ (YCP) వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త నర్సింహమూర్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. అలాగే టీడీపీ మాజీ  సర్పంచ్‌ బాలాజీ ఇంటిపై వైసీపీ వర్గీయులు రాళ్లు రువ్వారు. గ్రామ దేవతల జ్యోతులు తరలిస్తుండగా వివాదం తలెత్తింది. 

Updated Date - 2022-05-25T01:22:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising