ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ మహారాష్ట్రను మించిపోయింది: పట్టాభి

ABN, First Publish Date - 2022-11-30T17:44:15+05:30

ఆర్బీఐ అప్పుల్లో ఏపీనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని టీడీపీ నేత పట్టాభిరామ్‌ అన్నారు. నిన్నటి రూ.1500 కోట్ల అప్పుతో మహారాష్ట్రను ఏపీ మించిందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆర్బీఐ అప్పుల్లో ఏపీనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని టీడీపీ నేత పట్టాభిరామ్‌ అన్నారు. నిన్నటి రూ.1500 కోట్ల అప్పుతో మహారాష్ట్రను ఏపీ మించిందన్నారు. ఏపీ ఇప్పటివరకు ఆర్బీఐ నుంచి రూ.45,303 కోట్ల అప్పు చేసిందన్నారు. 2022-23 రుణ పరిమితిలో మొదటి 8 నెలల్లోనే 101.3 శాతం అప్పులు ఉన్నాయన్నారు. ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి జగన్‌రెడ్డి, బుగ్గననే కారణమన్నారు.

Updated Date - 2022-11-30T17:44:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising