ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయన వీడియోలు తేల్చడానికి సమయం పడుతుందని మంత్రి రోజా అనడం దుర్మార్గం: టీటీడీ నేత

ABN, First Publish Date - 2022-08-08T02:45:35+05:30

టీవీ చానెళ్ల యాజమాన్యం, కులాలపై ఎంపీ గోరంట్ల మాధవ్ చిందులు వేయడం మానుకోకపోతే, ప్రజలు తరిమితరిమి కొడతారని టీడీపీ నేత పాతర్ల రమేష్‌ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: టీవీ చానెళ్ల యాజమాన్యం, కులాలపై ఎంపీ గోరంట్ల మాధవ్ చిందులు వేయడం మానుకోకపోతే, ప్రజలు తరిమితరిమి కొడతారని టీడీపీ నేత పాతర్ల రమేష్‌ మండిపడ్డారు. గోరంట్ల సభ్య సమాజాన్ని తలదించుకునేలా వ్యవహరించినా, తప్పు చేశాడని వైసీపీ అనకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మాధవ్ వీడియోలు తేల్చడానికి సమయం పడుతుందని, మంత్రి రోజా అనడం దుర్మార్గమన్నారు. మాధవ్ వీడియోలపై మహిళా కమిషన్ ఏం చేస్తోంది?, ఏపీలో దిశ చట్టం ఎక్కడా దాక్కొంది? అని ఆయన ప్రశ్నించారు. గోరంట్లపై కేసు నమోదు చేసి, తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-08-08T02:45:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising