ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ABN, First Publish Date - 2022-07-05T01:04:10+05:30

జిల్లాలోని సత్తెనపల్లిలో కోడెల శివరామ్ ఆధ్వర్యంలో రైతు పోరు ర్యాలీ చేపట్టారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ ఎన్టీఆర్భవన్ దగ్గర వారిని పోలీసులు అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు: జిల్లాలోని సత్తెనపల్లిలో కోడెల శివరామ్ ఆధ్వర్యంలో రైతు పోరు ర్యాలీ చేపట్టారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ ఎన్టీఆర్భవన్ దగ్గర వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులతో రైతులు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతు గెలవాలి.. వ్యవసాయం నిలవాలి అంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్భవన్ దగ్గర  పోలీసుల భారీగా మోహరించారు. అలాగే ముప్పాళ్ళలో ర్యాలీకి బయలుదేరిన ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు.

Updated Date - 2022-07-05T01:04:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising