ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

APNews: పొన్నూరులో ముస్లింల ఆందోళన

ABN, First Publish Date - 2022-05-27T17:51:46+05:30

జిల్లాలోని పొన్నూరులో ముస్లింలు ఆందోళనకు దిగారు. ముస్లిం నేత ఇల్లు కబ్జాకు వైసీపీ నేత తోట రాంబాబు ప్రయత్నించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని పొన్నూరులో ముస్లింలు ఆందోళనకు దిగారు. ముస్లిం నేత ఇల్లు కబ్జాకు వైసీపీ నేత తోట రాంబాబు ప్రయత్నించాడు. ఎమ్మెల్యే కిలారి రోశయ్య ప్రోద్బలంతో దౌర్జన్యం  చేస్తున్నారని...  పోలీసులు కూడా కబ్జాదారులకే వత్తాసు పలుకుతున్నారని, పొన్నూరు పట్టణంలో ముస్లింలను బ్రతకనివ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా వైసీపీ గెలుపు కోసం పని చేసిన వారిమేనని స్పష్టం చేశారు. ఓట్లు వేసి గెలిపించిన ముస్లిం ఆస్తులు లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలంటూ ముస్లింలు ఆందోళనకు దిగారు. 

Updated Date - 2022-05-27T17:51:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising