ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీపై పరిటాల శ్రీరామ్ ఆగ్రహం

ABN, First Publish Date - 2022-10-02T22:14:08+05:30

వైసీపీపై పరిటాల శ్రీరామ్ ఆగ్రహం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: ధర్మవరంలో వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరంలో రూ.80 కోట్ల విలువైన భూమిని వైసీపీ రౌడీలు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. సాయినగర్‌లో ఎన్నో ఏళ్లుగా నివాసమున్న వందల కుటుంబాలను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయినగర్ కాలనీలో ఒక్క ఇటుక తీసినా వైసీపీ పతనం తప్పదన్నారు. 

Updated Date - 2022-10-02T22:14:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising