ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎంజగన్ పై మండిపడ్డ నారా లోకేష్

ABN, First Publish Date - 2022-06-26T22:56:40+05:30

సీఎంజగన్ పై మండిపడ్డ నారా లోకేష్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: అమరావతిపై జగన్‌ మోసపు రెడ్డి కుట్రలకు అంతే లేదని టీడీపీ నేత నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షంలోనేమో అమరావతికి భూకంప ప్రమాదమన్నారు. అమరావతికి ముంపు ప్రమాదముందని ప్రచారం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక అమరావతిని శ్మశానం అన్నారని ధ్వజమెత్తారు. నేడేమో ఎకరం రూ.10 కోట్లకు అమ్మకానికి పెట్టారని చెప్పారు. అమ్మ లాంటి అమరావతిపై జగన్‌ కుట్రలకు అంతే లేదన్నారు. 

Updated Date - 2022-06-26T22:56:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising