ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ భయపడుతున్నారు

ABN, First Publish Date - 2022-11-24T17:11:17+05:30

శాశ్వత భూహక్కు పథకం ఓ పబ్లిక్ స్టంట్‌ అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు (MP Rammohan Naidu) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: శాశ్వత భూహక్కు పథకం ఓ పబ్లిక్ స్టంట్‌ అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు (MP Rammohan Naidu) అన్నారు. భూములు కబ్జా తప్ప వైసీపీ నేతల (YCP Leaders)కు మరో ఆలోచన లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనకు సీఎం జగన్ (CM Jagan) భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రైల్వేజోన్, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడరు? అని రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు.

Updated Date - 2022-11-24T17:12:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising