ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి రైతుల పాదయాత్రపై ఎంపీ రఘురామ కామెంట్స్

ABN, First Publish Date - 2022-10-07T00:45:31+05:30

అమరావతి రైతుల పాదయాత్రపై ఎంపీ రఘురామ కామెంట్స్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: అమరావతి రైతుల పాదయాత్ర అద్భుతంగా కొనసాగుతోందని ఎంపీ రఘురామ అన్నారు. వైసీపీ తప్ప అన్ని పార్టీల నేతలు స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి సాయం చేయని ప్రభుత్వం ఎందుకు బెదిరిస్తోంది?, బడ్జెట్‌ లోటు ఎంత?.. లోతెంత? అని ఎంపీ రఘురామ ప్రశ్నించారు. ఏపీకి ఆర్థిక లోటు రూ.17 వేల కోట్లు ఉంటుందని కాగ్ రిపోర్ట్‌ ఉందన్నారు. ఖర్చులు పోను ఏడాదికి 17 వేల కోట్లు అప్పులు చేస్తున్నామన్నారు. 

Updated Date - 2022-10-07T00:45:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising