ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణం... వాలంటరీపై వైసీపీ శ్రేణుల దాడి

ABN, First Publish Date - 2022-07-19T01:26:02+05:30

జిల్లాలోని పులివెందులలో వాలంటరీపై వైసీపీ శ్రేణుల దాడికి పాల్పడ్డారు. రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాలకు తమకు అందకుండా చేస్తావా అంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: జిల్లాలోని పులివెందులలో వాలంటరీపై వైసీపీ శ్రేణుల దాడికి పాల్పడ్డారు. రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాలకు తమకు అందకుండా చేస్తావా అంటూ.. నలుగురు వైసీపీ శ్రేణులు వాలంటీర్‌పై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వాలంటీర్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పులివెందుల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 


Updated Date - 2022-07-19T01:26:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising