ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ రాజ్యసభ సీట్ల వ్యవహారంపై స్పందించిన కూసంపూడి

ABN, First Publish Date - 2022-05-18T23:56:26+05:30

వైసీపీ రాజ్యసభ సీట్ల వ్యవహారంపై స్పందించిన కూసంపూడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ రాజ్యసభ సీట్ల వ్యవహారంపై జనసేన నేత కూసంపూడి శ్రీనివాస్ స్పందించారు. ఆర్‌.కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేయడం ఏపీలోని బీసీలను అవమానించడమేనని అన్నారు. బీసీల జాబితా నుంచి 26 బీసీ కులాలను తొలగించిన కేసీఆర్ సర్కార్‌పై ఆర్‌.కృష్ణయ్య కనీసం నోరుమెదపలేదన్నారు. బీసీ కులాల అభివృద్ధికి ఏమీ చేయకపోగా బీసీ నేతనంటూ కోట్లు గడించిన వ్యక్తి ఆర్‌.కృష్ణయ్య అని ఆరోపించారు. 

 

Updated Date - 2022-05-18T23:56:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising