ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడివాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య బ్యానర్ల వివాదం

ABN, First Publish Date - 2022-06-26T22:03:36+05:30

గుడివాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య బ్యానర్ల వివాదం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: గుడివాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య బ్యానర్ల వివాదం చోటుచేసుకుంది. రావి వెంకటేశ్వరరావు, టీడీపీ యువనేత శిష్లా వర్గాల మధ్య వివాదం జరిగింది. మహానాడు దృష్ట్యా గుడివాడలో శిష్లా లోహిత్ వర్గీయులు ఫ్లెక్సీలు కట్టారు. లోహిత్ బ్యానర్లు కత్తిరించి ప్రత్యర్థులు రావి వెంకటేశ్వరరరావు బ్యానర్లు కట్టారు. రావి వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా రేపు గుడివాడలో నెహ్రూ సెంటర్లో ధర్నాకు లోహిత్ వర్గీయుల సన్నాహాలు జరుపుతున్నట్లు సమాచారం. రావి వెంకటేశ్వరరావు బ్యానర్లు మాత్రమే ఉండాలని రావి వర్గీయులు చెబుతున్నారు. 

Updated Date - 2022-06-26T22:03:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising