ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడివాడలో వైసీపీ నేతలు కవ్వింపు చర్యలు

ABN, First Publish Date - 2022-06-28T00:59:47+05:30

జిల్లాలోని గుడివాడలో వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలోని గుడివాడలో వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేశారు. దాంతో ఎమ్మెల్సీ బచ్చుల, మాజీ మంత్రి పిన్నమనేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహానికి ఉన్న వైసీపీ రంగులు చెరిపిన కార్యకర్తలు పసుపు రంగులు వేసారు. అనంతరం పాలాభిషేకం చేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని శుద్ధి చేశారు. మాజీమంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తల నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కొడాలి నానివి దిగజారుడు రాజకీయాలని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. మహానాడు బ్యానర్లపై వైసీపీ నేతల బ్యానర్లు పెట్టడం సరికాదన్నారు. చంద్రబాబు మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటర్‌ దూరంలో ఘటన చోటుచేసుకుంది. 

Updated Date - 2022-06-28T00:59:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising