ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని రైతులకు కౌలు డబ్బులు జమ చేసిన సీఆర్డీఏ

ABN, First Publish Date - 2022-06-27T22:59:08+05:30

రాజధాని రైతులకు కౌలు డబ్బులు సీఆర్డీఏ జమ చేసింది. మొత్తం 24 వేల మంది రైతులకు రూ.270 కోట్ల చెల్లించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని రైతులకు కౌలు డబ్బులు సీఆర్డీఏ జమ చేసింది. మొత్తం 24 వేల మంది రైతులకు రూ.270 కోట్ల చెల్లించారు. కౌలు చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తుందంటూ.. జూన్‌లో రైతులు, టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు హైకోర్టుకు వెళ్ళారు. రైతుల తరపున లాయర్ కారుమంచి ఇంద్రనీల్ పిటిషన్ వేశారు. రేపు పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ రైతులకు కౌలు డబ్బులు జమ చేసింది. 

Updated Date - 2022-06-27T22:59:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising