ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతలు ప్రసాద్, రషీద్ వర్గీయుల మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2022-08-14T16:02:21+05:30

వైసీపీ నేతలు ప్రసాద్, రషీద్ వర్గీయుల మధ్య ఘర్షణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలోని ఇందుకూరుపేట మండలం కొరుటూరులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైసీపీ నేతలు ప్రసాద్, రషీద్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గడపగడప కార్యక్రమంలో ప్రసాద్ ఇంటికి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ వెళ్లాగా.. ప్రసాద్ తమను మోసం చేశాడని వైసీపీ శ్రేణుల ఆరోపణలు చేశారు. ABN ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారం కావడంతో ప్రసాద్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఎమ్మెల్యే ప్రసన్న ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2022-08-14T16:02:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising