ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటెండెన్స్ పేరుతో అమ్మ ఒడి లబ్ధిదారులను తగ్గించిన జగన్‌రెడ్డి..: పట్టాభి

ABN, First Publish Date - 2022-06-28T00:18:17+05:30

అటెండెన్స్ పేరుతో అమ్మ ఒడి లబ్ధిదారులను తగ్గించిన జగన్‌రెడ్డి..: పట్టాభి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రజలను మోసం చేస్తూ జగన్‌ మోసపు రెడ్డిగా మారారని టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిల్లల సంఖ్య చెప్పి అధికారంలోకి వచ్చాక తల్లుల లెక్క చెబుతున్నారని ఆయన విమర్శించారు. అటెండెన్స్ పేరుతో అమ్మ ఒడి లబ్ధిదారులను తగ్గించిన జగన్‌రెడ్డి.. తన అటెండెన్స్‌ కోసం శుక్రవారం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు? ఆయన ప్రశ్నించారు. 

Updated Date - 2022-06-28T00:18:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising