AP News: ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది: సోమువీర్రాజు
ABN, First Publish Date - 2022-08-05T22:00:37+05:30
Amaravathi: ఏపీ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ (BJP) కట్టుబడి ఉందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు (BJP AP President Somu Veerraju) స్పష్టం చేశారు. రాజధానిని అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని సూచించారు.
Amaravathi: ఏపీ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ (BJP) కట్టుబడి ఉందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు (BJP AP President Somu Veerraju) స్పష్టం చేశారు. రాజధానిని అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని సూచించారు. ఇక వామపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కమ్యూనిస్టులు పాదయాత్ర చేస్తామంటున్నారని, అయితే వారు ఎప్పుడు, ఎవరితో కలిసి నడుస్తారో వాళ్లకే తెలియదని తెలిపారు.
Updated Date - 2022-08-05T22:00:37+05:30 IST