ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవానీ మాలల విరమణపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2022-10-04T02:19:57+05:30

భవానీ మాలల విరమణపై హైకోర్టులో విచారణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: భవానీ మాలల విరమణపై హైకోర్టులో విచారణ జరిగింది. 2 రోజుల్లో హోమగుండం ఏర్పాటు చేయలేమని ప్రభుత్వ లాయర్ పేర్కొన్నారు. గతంలో కూడా తాము ఏర్పాటు చేయలేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. గతంలో ప్రభుత్వం హోమగుండం ఏర్పాటు చేసిందంటూ.. గురు భవానీల తరపు లాయర్ ఫొటోలను హైకోర్టుకు సమర్పించారు. ఈ విషయంపై ప్రభుత్వ లాయర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. వచ్చే ఏడాది హోమగుండం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ లాయర్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2022-10-04T02:19:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising