ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోరంట్ల మాధవ్ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-08-18T01:20:56+05:30

గోరంట్ల మాధవ్ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్‌కు ఏపీ బీజేపీ మహిళా మోర్చా ఫిర్యాదు చేసింది. ఏపీలో మహిళలపై పెరుగుతున్న దాడులు, అత్యాచారాలపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు ఏపీ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ తెలిపారు. ఏపీకి వచ్చి విచారణ జరపాలని మహిళా కమిషన్‌ను కోరామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేటు పెరిగిందన్నారు. 

Updated Date - 2022-08-18T01:20:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising