ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెచ్చిపోయిన దొంగలు... పట్టపగలు చోరీ

ABN, First Publish Date - 2022-04-14T22:27:33+05:30

రెచ్చిపోయిన దొంగలు... పట్టపగలు చోరీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని ఎమ్మిగనూరు మునెప్పనగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు భారీ చోరీకి పాల్పడ్డారు. రూ.15 లక్షలు, 10తులాల బంగారంను దొంగలు అపహరించారు. జరిగిన ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. బాధితులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. 

Updated Date - 2022-04-14T22:27:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising