ఆనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత
ABN, First Publish Date - 2022-05-26T15:35:06+05:30
ఆనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత
అనకాపల్లి: జిల్లాలోని చీడికాడ మండలం వరహాపురంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా బొలెరోలో తరలిస్తున్న 1500 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరారీలో వున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Updated Date - 2022-05-26T15:35:06+05:30 IST