ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ వాదనల్లో నిజం లేదు: ఏపీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-09-19T22:40:06+05:30

ఆ వాదనల్లో నిజం లేదు: ఏపీ ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఫైనాన్స్ కమిషన్ నియమించకపోవడంపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఏపీ హైకోర్టులో పిటిషన్‌ టీడీపీ నేత జీవీ రెడ్డి దాఖలు చేశారు.  పిటిషనర్‌ తరపున గతంలో లాయర్‌ ఉమేష్‌ చంద్ర వాదనలు వినిపించారు. ప్రభుత్వ అఫిడవిట్‌ కాపీని  ఉమేష్ చంద్రకు ప్రభుత్వ న్యాయవాది అందజేశారు.5వ ఆర్థిక సంఘాన్ని 3 నెలల్లో నియమిస్తామని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. నిధుల మళ్ళింపు జరుగుతుందన్న వాదనల్లో నిజం లేదన్న ప్రభుత్వం పేర్కొంది. 

Updated Date - 2022-09-19T22:40:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising