ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలి: లోకేష్

ABN, First Publish Date - 2022-08-18T00:39:49+05:30

ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలి: లోకేష్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్‌ వైరస్‌కు భయపడి పరిశ్రమలు పారిపోతున్నాయని టీడీపీ నేత నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వైసీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో ఈ ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు. టీడీపీ ఐదేళ్ల పాలనలో 39,450 పరిశ్రమలు వచ్చాయన్నారు. వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు భయపడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ పాలనలో ఆక్వా, పౌల్ట్రీ రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులు కూడా కష్టాలు పడుతున్నారని చెప్పారు. చెత్తపై పన్ను వేసినందుకు మహిళలు తిట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-08-18T00:39:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising