ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో రోజుకు AP ministers బస్సు యాత్ర... గాజువాకలో సభ

ABN, First Publish Date - 2022-05-27T17:15:35+05:30

ఏపీ మంత్రుల బస్సుయాత్ర రెండో రోజుకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఏపీ మంత్రుల(AP Ministers) బస్సుయాత్ర రెండో రోజుకు చేరుకుంది. నగరంలోని పాతగాజువాక జంక్షన్‌లో మంత్రుల బహిరంగసభ నిర్వహించారు. ముందుగా దివంగత వైఎస్‌ఆర్‌ విగ్రహానికి  మంత్రులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు(Mutyalanaidu) మాట్లాడుతూ... కెబినెట్‌లో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి జగన్ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రాజకీయంగా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. జగన్ సీఎం కాగానే సంక్షేమం, అభివృద్ధిని 80 శాతం ప్రజలకు చేరువ చేస్తున్నారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏపీకి శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్ ఉండాలని ముత్యాలనాయుడు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని, పలువురు మంత్రులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T17:15:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising