ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాడేపల్లిగూడెంలో AP ministers బస్సు యాత్ర

ABN, First Publish Date - 2022-05-28T16:09:39+05:30

సామాజిక న్యాయభేరి పేరుతో రాష్ట్ర మంత్రులు చేపట్టిన బస్సు యాత్ర మూడవ రోజుకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: సామాజిక న్యాయభేరి పేరుతో రాష్ట్ర మంత్రులు చేపట్టిన బస్సు యాత్ర మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి చెందిన 17 మంది మంత్రులు హాజరయ్యారు. పోలీస్ ఐలాండ్ సెంటర్‌లో నేతలకు మంత్రులు నివాళులర్పించారు. అనంతరం మంత్రులు  మాట్లాడుతూ... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేసింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని అన్నారు. 25 మంది ఉన్న కేబినెట్‌లో ఏకంగా 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు క్యాబినెట్ హోదా కల్పించిన ఏకైక సీఎం జగన్ మాత్రమే అని తెలిపారు. వెనుకబడ్డ కులాలకు వార్డు మెంబర్లుగా ఇవ్వడానికి ఆలోచించే ప్రతిపక్ష పార్టీలు క్విట్ జగన్మోహన్ రెడ్డి అనడం వారి మూర్ఖత్వానికి పరాకాష్ఠ అంటూ మంత్రులు విరుచుకుపడ్డారు. మంత్రుల సభకు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. 

Updated Date - 2022-05-28T16:09:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising