ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌ఎస్ ఐసీతో ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ ఒప్పందం

ABN, First Publish Date - 2022-09-23T10:55:12+05:30

ఎన్‌ఎస్ ఐసీతో ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ ఒప్పందం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యరంగంలో సహకారం కోసం కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ఆధీనంలోని నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎ్‌సఐసీ)తో ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌(ఏఎంటీజడ్‌) ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి నారాయణ్‌ రాణే సమక్షంలో ఎంవోయూపై ఎన్‌ఎ్‌సఐసీ సీఎండీ గౌరంగ్‌ దీక్షిత్‌, ఏఎంటీజడ్‌ ఎండీ, సీఈవో జితేంద్ర శర్మ సంతకాలు చేశారు. ఆరోగ్యరంగంలోని ఎంఎ్‌సఎంఈల మధ్య పోటీతత్వం పెరగడానికి ఈ ఒప్పందం తోడ్పడుతుందని నారాయణ్‌ రాణే తెలిపారు. ఈ రెండు సంస్థలు తమ నైపుణ్యాలను ఉపయోగించి ఎంఎ్‌సఎంఈల్లో అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పాలని ఆకాంక్షించారు. వైద్య పరికరాల తయారీ, ఎగుమతుల్లో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలని రాణే సూచించారు. 


Updated Date - 2022-09-23T10:55:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising