ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2022-01-04T23:35:30+05:30

టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై హైకోర్టులో విచారణ జరిగింది. నేర చరిత్ర గల 18 మందిని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై హైకోర్టులో విచారణ జరిగింది. నేర చరిత్ర గల 18 మందిని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వివరణ ఇవ్వాలని 18 మందికి హైకోర్టు నోటీసులు ఇచ్చినా ఎవరూ కౌంటర్లు దాఖలు చేయలేదని పిటిషనర్ పేర్కొన్నారు. ముగ్గురు సభ్యులు నోటీసులు కూడా తీసుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు. నోటీసులు తీసుకోని బోర్డు సభ్యులు అల్లూరి మహేశ్వరి, ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డి ఎంఎన్‌ శశిధర్‌లపై పిల్ ఫైల్‌ అయినట్టు ప్రకటన ఇవ్వాలని పిటిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 7కి కోర్టు వాయిదా వేసింది. 

Updated Date - 2022-01-04T23:35:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising