ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్‌సీ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సీరియస్‌

ABN, First Publish Date - 2022-02-23T18:25:16+05:30

పీఆర్‌సీ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. జీతం నుంచి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పీఆర్‌సీ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. జీతం నుంచి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పీఆర్‌సీ నివేదికను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగులు వేసిన పిటీషన్‌‌పై కౌంటర్‌ కూడా దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పీఆర్‌సీ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీఓలను పిటీషనర్‌‌కు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 


Updated Date - 2022-02-23T18:25:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising