ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి బయలుదేరిన ఏపీ గవర్నర్

ABN, First Publish Date - 2022-02-10T16:04:54+05:30

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో తిరుపతి బయలుదేరి వెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో తిరుపతి బయలుదేరి వెళ్లారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనుమరాలి వివాహ వేడుకకు గవర్నర్ హాజరుకానున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం తిరుపతి నుండి బిశ్వభూషన్ హైదరాబాద్ చేరుకోనున్నారు. ముచ్చింతల్ సమతా మూర్తి విగ్రహావిష్కరణ వేడుకలకు ఏపీ గవర్నర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తిరిగి రాత్రికి విజయవాడ రాజ్‌భవన్‌కు గవర్నర్ హరిచందన్ చేరుకోనున్నారు. 

Updated Date - 2022-02-10T16:04:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising