ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supreme court ఆదేశాలను ఉల్లంఘించిన ఏపీ సర్కార్

ABN, First Publish Date - 2022-06-29T19:14:50+05:30

సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఏపీ సర్కార్ రుషికొండలో పనులు మొదలుపెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఏపీ సర్కార్ రుషికొండలో పనులు మొదలుపెట్టింది. రుషికొండలో పనులకు సంబంధించి ఇప్పటికే దాఖలైన పిటిషన్లపై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు సూచించిన విషయం తెలిసిందే. పాత నిర్మాణాలు ఉన్న చోట నిర్మాణం చేసుకోవచ్చని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ పిటిషన్లపై త్వరలో హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈలోపే కొత్తగా కొండను తవ్విన చోట టూరిజం శాఖ నిర్మాణాలను ప్రారంభించింది. నిర్మాణాలకు సంబంధించి ఇప్పటివరకు జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతి పొందలేనట్టు సమాచారం.

Updated Date - 2022-06-29T19:14:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising