ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలి: టీడీపీపీ

ABN, First Publish Date - 2022-01-29T00:10:07+05:30

ఏపీ ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలని టీడీపీపీ అభిప్రాయపడింది. వైసీపీకి 28 మంది ఎంపీలుండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలని టీడీపీపీ అభిప్రాయపడింది. వైసీపీకి 28 మంది ఎంపీలుండి 32 నెలల్లో ఏపీకి ఏం సాధించారు? అని ప్రశ్నించింది. పాలన అంటే అప్పులు చేయడం, దోచుకోవడం అనట్టుగా మారిందని, ఏపీలో అనేక సమస్యలుంటే.. ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలంటూ వైసీపీ కొత్త డ్రామా మొదలుపెట్టిందని టీడీపీపీ మండిపడింది. ఉద్యోగుల ఆందోళన, ఇతర సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ జిల్లాల విభజన చేస్తున్నారని టీడీపీపీ దుయ్యబట్టింది.

Updated Date - 2022-01-29T00:10:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising