ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆహార భద్రతపై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి: సోమువీర్రాజు

ABN, First Publish Date - 2022-04-20T23:15:23+05:30

ఆహార భద్రతపై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ నేత సోమువీర్రాజు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బియ్యం కావాలా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆహార భద్రతపై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ నేత సోమువీర్రాజు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బియ్యం కావాలా.. డబ్బులు కావాలా అనే ధోరణి ఖండిస్తున్నామని ప్రకటించారు. మిల్లర్ల చేతిలో ప్రభుత్వం, సివిల్‌సప్లై అధికారులు కీలుబొమ్మల్లా మారారని ఎద్దేవాచేశారు. అక్రమ రవాణాకు కాకినాడ, విశాఖ, మచిలీపట్నం పోర్టులు అడ్డాగా మారాయని ఆరోపించారు. బ్లాక్ మార్కెట్ నిరోధానికి సీఎం జగన్‌ చర్య తీసుకోవాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-20T23:15:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising