ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధూళిపాళ్ల నరేంద్రపై ఆగని ఏపీ ప్రభుత్వ వేధింపులు

ABN, First Publish Date - 2022-01-09T23:12:24+05:30

సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రపై ఏపీ ప్రభుత్వ వేధింపులు ఆగలేదు. ధూళిపాళ్ల వీరయ్యచౌదరి మెమోరియల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రపై ఏపీ ప్రభుత్వ వేధింపులు ఆగలేదు. ధూళిపాళ్ల వీరయ్యచౌదరి మెమోరియల్‌ ట్రస్ట్‌కు దేవాదాయశాఖ కమిషనర్‌ నోటీసులిచ్చింది. ట్రస్ట్‌ను రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దేవాదాయ, ధర్మాదాయ చట్టంలోని సెక్షన్‌ 43 ప్రకారం నోటీసులిచ్చారు. 15 రోజుల్లోగా రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేయాలని కమిషనర్‌ సూచించారు. గతంలో సంగం డెయిరీ, మెమోరియల్‌ ట్రస్ట్‌పై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ట్రస్ట్‌కి ప్రభుత్వ భూములు కేటాయించారంటూ గతంలో నోటీసులిచ్చారు. సంగం డెయిరీపై నమోదైన కేసులకు సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చింది.


Updated Date - 2022-01-09T23:12:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising