ఉద్యోగుల పీఆర్సీతో పాటు ఇతర అంశాలపై వివరణ ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం
ABN, First Publish Date - 2022-01-19T17:49:35+05:30
ఉద్యోగుల పీఆర్సీతో పాటు ఇతర అంశాలపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది. ఈ మేరకు నేటి మధ్యాహ్నం..
అమరావతి : ఉద్యోగుల పీఆర్సీతో పాటు ఇతర అంశాలపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది. ఈ మేరకు నేటి మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్ సమీర్ శర్మ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీఓపై ఇప్పటికే ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీఓలు నిలుపుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వంపై పోరుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి.
Updated Date - 2022-01-19T17:49:35+05:30 IST