ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గతేడాదిలాగే ఈ ఏడాది మా అకౌంట్లలో సొమ్ము పోయింది: Suryanarayana

ABN, First Publish Date - 2022-06-30T17:49:48+05:30

జీపీఎఫ్ ఖాతాల్లో రూ.800 కోట్లు మాయం అయ్యాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జీపీఎఫ్ ఖాతాల్లో రూ.800 కోట్లు మాయం అయ్యాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఈ విషయంపై ఆర్థిక శాఖ అధికారులను కలిసి వివరణ కోరామని... అధికారులు ఇచ్చిన వివరణ ఏమాత్రం సంతృప్తి ఇవ్వలేదని తెలిపారు. ఇది క్రిమినల్ చర్యగా తీసుకోవాల్సిన అంశమన్నారు. ఇది తమఅకౌంట్‌ను అనధికారికంగా హ్యాకింగ్ చేయడమే అని మండిపడ్డారు. ‘‘గతేడాదిలాగే ఈ ఏడాది మా అకౌంట్లలో సొమ్ము పోయింది’’ అని సూర్యనారాయణ తెలిపారు. ఈ విషయంపై మరికాసేపట్లో సీఎస్ సమీర్‌శర్మను సూర్యనారాయణ కలువనున్నారు. 

Updated Date - 2022-06-30T17:49:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising