ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తరాంధ్రలో వైసీపీ తుడిచిపెట్టుకు పోయినట్టేనా?

ABN, First Publish Date - 2022-06-19T01:12:20+05:30

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఏపీ (Ap) జిల్లాల పర్యటన విజయవంతంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి/హైదరాబాద్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఏపీ (Ap) జిల్లాల పర్యటన విజయవంతంగా సాగుతోంది. ఉమ్మడి విజయనగరం (Viziayanagaram) జిల్లా అనకాపల్లి (Anakapally)లో మొదలైన ఆయన పర్యటన చీపురుపల్లి (Chipurupalli)లో సాగింది. అయితే చంద్రబాబు సభలకు ప్రజలు భారీగా వస్తున్నారు. చంద్రబాబు ప్రసంగాలకు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో టీడీపీ (Tdp) కేడర్‎లో ఫుల్ జోష్ నెలకొంది. ఈ సారి ఎన్నికల్లో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


ఈ నేపథ్యంలో ‘‘చంద్రబాబు సభలకు జనం ఎందుకు భారీగా వస్తున్నారు?. ఉత్తరాంధ్ర (Uttarandra)లో వైసీపీ (Ycp) తుడిచిపెట్టుకు పోయినట్టేనా?. విశాఖ (Vishaka) వైసీపీ కీలక నేతలు టీడీపీ వైపు చూస్తున్నారా?. వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) విషయంలో సజ్జల ఓవరాక్షన్ జగన్ (Jagan) కొంప ముంచిందా?. బీజేపీ అగ్రనేతలు ఏపీ రాజకీయాలపై ఏమాలోచిస్తున్నారు?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (Abn Andhrajyothy) డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2022-06-19T01:12:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising