ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుప్రీం విచారణకు హాజరైన ఏపీ సీఎస్

ABN, First Publish Date - 2022-01-19T21:37:29+05:30

కరోనాతో మరణించిన బాధితుల కుటుంబాలకు కొవిడ్ పరిహారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనాతో మరణించిన బాధితుల కుటుంబాలకు కొవిడ్ పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీం ఆదేశాలతో వర్చువల్‌గా విచారణకు ఏపీ సీఎస్ సమీర్‌ శర్మ హాజరయ్యారు. కొవిడ్ పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం చేసింది. కొవిడ్ బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన రూ.45కోట్ల మేరా బకాయిలను  ఏపీ సర్కార్ పెండింగ్‌లో పెట్టింది. 


Updated Date - 2022-01-19T21:37:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising