ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జంగారెడ్డిగూడెం సంఘటనపై చర్చ పెట్టాల్సిందే: టీడీపీ

ABN, First Publish Date - 2022-03-15T16:02:35+05:30

ఏపీ అసెంబ్లీ, శాసన మండలిలో జంగారెడ్డిగూడెం సంఘటనపై రగడ నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ అసెంబ్లీ, శాసన మండలిలో జంగారెడ్డిగూడెం సంఘటనపై రగడ నెలకొంది. మంగళవారం ఉభయ సభలు ప్రారంభం కాగానే తెలుగుదేశం పార్టీ నేతలు జంగారెడ్డిగూడెం సంఘటనపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. అలాగే మండలిలో కూడా ప్రతిపాదించారు. దీనికి స్పీకర్, మండలి ఛైర్మన్ అనుమతించలేదు. దీంతో టీడీపీ నేతలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. అటు శాసన మండలిలో కూడా సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. జంగారెడ్డిగూడెం సంఘటనపై చర్చ పెట్టాల్సిందేనని టీడీపీ నేతలు పట్టు పట్టారు. అయితే చర్చకు తిరస్కరించిన అధికార పక్షం... ప్రకటన చేస్తామని మంత్రులు అన్నారు.

Updated Date - 2022-03-15T16:02:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising