ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళన

ABN, First Publish Date - 2022-03-16T15:02:26+05:30

ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. జంగారెడ్డిగూడెం ఘటనపై చర్చకు టీడీపీ సభ్యుల పట్టుబట్టారు. స్పీకర్‌ పోడియం దగ్గర నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం నేతలు నినాదాలు చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై జ్యుడీషియల్‌ విచారణకు టీడీపీ పట్టుపడుతోంది. అసెంబ్లీలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన చేపట్టారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. 

Updated Date - 2022-03-16T15:02:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising