ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరు ఎమ్మెల్యేలా... ఇది మా కర్మ: స్పీకర్ తమ్మినేని

ABN, First Publish Date - 2022-03-16T15:08:01+05:30

ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనలపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఘటన ఏపీ అసెంబ్లీలో పెను దుమారాన్ని రేపుతోంది. బుధవారం ఉదయం సభ మొదలవగానే టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. జంగారెడ్డిగూడెం ఘటనపై చర్చ జరపాలంటూ తెలుగుదేశం నేతలు పట్టుబట్టారు. సభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మూడు రోజుల టీడీపీ సభ్యులను గమనిస్తున్నా..దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు. సభలో ఏ భాషలో మాట్లాడాలో తెలియని మీరు ఎమ్మెల్యేలా.. ఇది మా కర్మ’’ అంటూ టీడీపీ సభ్యులపై స్పీకర్‌ మండిపడ్డారు. టీడీపీ సభ్యుల గందరగోళం నేపథ్యంలో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. 

Updated Date - 2022-03-16T15:08:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising