ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆఖరికి రికార్డింగ్ డ్యాన్స్‌లతో.. ప్రజలను కూర్చోబెట్టే స్థాయికి దిగజారారు: అనిత

ABN, First Publish Date - 2022-05-30T18:20:56+05:30

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. తిప్పికొడితే మూడేళ్లు కాలేదు.. అప్పుడే ప్రజలు రావట్లేదని ఎద్దేవా చేశారు. ఆఖరికి రికార్డింగ్ డ్యాన్స్‌లు చూపించి.. ప్రజలను కూర్చోబెట్టే స్థాయికి దిగజారిపోయారన్నారు. మూడేళ్ల పాలన సుపరిపాలన అయితే.. మీకు ఈ ఖర్మ ఎందుకు పడుతుందని ట్వీట్‌లో అనిత ప్రశ్నించారు.


Updated Date - 2022-05-30T18:20:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising