ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారిక లాంఛనాలతో గౌతమ్ అంత్యక్రియలు..రెండు రోజులు సంతాపదినాలు

ABN, First Publish Date - 2022-02-21T16:51:04+05:30

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో ఈరోజు ఉదయం కన్నుమూశారు. గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో ఈరోజు ఉదయం కన్నుమూశారు. గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో  రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అధికారిక లాంఛనాలతో  అంత్యక్రియలను నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. సంతాప సూచకంగా జాతీయపతాకాన్ని అవనతం చేయనున్నారు.


కాసేపట్లో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసానికి మంత్రి భౌతికకాయాన్ని తరలించనున్నారు. రేపు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మంత్రి నివాసానికి భౌతికకాయాన్ని తరలిస్తారు. అమెరికాలో ఉన్న మంత్రి కుమారుడు రేపటికి ఇండియా రానున్నట్లు సమాచారం. బుధవారం నెల్లూరులోనే మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. 

Updated Date - 2022-02-21T16:51:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising