ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ‌ద్యం అమ్మకాల పెంపునకు ఏపీ ప్రభుత్వం కొత్త ఎత్తు

ABN, First Publish Date - 2022-01-18T03:09:31+05:30

మ‌ద్యం అమ్మకాల పెంపునకు ఏపీ ప్రభుత్వం కొత్త ఎత్తు వేసింది. మ‌ద్యం షాపుల్లో అకౌంట్లు క్లోజ్ చేయ‌డానికి అంటూ మ‌రో గంట సమయం పెంచింది. ఇదే కార‌ణంతో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మ‌ద్యం అమ్మకాల పెంపునకు ఏపీ ప్రభుత్వం కొత్త ఎత్తు వేసింది. మ‌ద్యం షాపుల్లో అకౌంట్లు క్లోజ్ చేయ‌డానికి అంటూ మ‌రో గంట సమయం పెంచింది. ఇదే కార‌ణంతో గ‌తేడాది రాత్రి 8 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు పెంచారు.  అదే సాకుతో తాజాగా మ‌రో గంట పెంచుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇకపై రాత్రి 10 గంటల వ‌ర‌కు మ‌ద్యం షాపులు ఓపెన్‌ చేసి ఉంటాయి. క‌రోనా నిబంధన‌ల సాకుతో సమయం పెంచింది. ప్రభుత్వ నిర్ణయంతో మ‌ద్యనిషేధ హామీకి మ‌రోసారి తూట్లు పొడిచారు. 

Updated Date - 2022-01-18T03:09:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising