ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో అరాచకమే ఎజెండాగా పాలన: దేవినేని

ABN, First Publish Date - 2022-01-04T04:33:07+05:30

ఏపీలో అరాచకమే ఎజెండాగా వైసీపీ పాలన సాగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. పాలన చేతకాక విగ్రహాలపై ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఏపీలో అరాచకమే ఎజెండాగా వైసీపీ పాలన సాగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. పాలన చేతకాక విగ్రహాలపై దాడులకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. పట్టపగలే అధికార పార్టీ నేతలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం, వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్ల జగన్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని చెప్పారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నుల భారం వేసి ఖజానా నింపుకోవాలని చూస్తున్నారని, పెన్షన్లపై జగన్‌రెడ్డి నిస్సిగ్గుగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు. 

Updated Date - 2022-01-04T04:33:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising