ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమిత్‌ షా అపాయింట్మెంట్ కోసం ఢిల్లీ వెళ్లిన వైసీపీ కార్యకర్త..

ABN, First Publish Date - 2022-02-04T18:37:42+05:30

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కావాలంటూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి/న్యూఢిల్లీ :  కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ కావాలంటూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు. ఇటీవల మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు దాడి చేసిన ఘటనపై కేంద్రహోమంత్రికి ఫిర్యాదు చేసేందుకు సోమిశెట్టి ఢిల్లీకి వెళ్లారు. ‘‘నాకు, నా కుటుంబానికి రక్షణ కలిపించాలంటూ హోమంత్రికి లేఖ రాస్తాను. రాష్ట్రంలో పోలీసులు న్యాయం చేయడం లేదు. బాలినేని పథకం ప్రకారమే నాపై దాడి చేశారు. బాలినేనిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి’’ అని సుబ్బారావు గుప్తా డిమాండ్ చేశారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కలిపించాలంటూ నిన్న(గురువారం) జంతర్‌మంతర్‌లో సుబ్బారావు నిరసన తెలిపిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-02-04T18:37:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising